logo

పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ వద్ద భారీగా మద్యం పట్టివేత



పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ వద్ద భారీగా మద్యం అధికార్లు పట్టుకోవడం జరిగింది. అలానే పరిమితికి మించి తరలిస్తున్న 1050 క్వార్టర్ ఉన్న మద్యం బాటిల్లను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ మరియు పిడుగురాళ్ల సేబ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు
సుమారు వాటి విలువ 2 లక్షల ఉంటుందన్న సేబ్ అధికారులు పేర్కొన్నారు. మద్యం బయటకు సరఫరా ఇస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ ని సేబ్ అధికారులు సిజ్ చేసారు. మద్యం తరలిస్తున్న కారును, ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకీ తీసుకున్నారు

7
1042 views